చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

6 Aug, 2016 14:01 IST|Sakshi

యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదిగిరగుట్టలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పేదలకు గొంగడి సునీత చీరలు పంపిణీ చేశారు.
 

>
మరిన్ని వార్తలు