ఏపీలో జులై 7న రంజాన్‌ ప్రభుత్వ సెలవు

5 Jul, 2016 23:20 IST|Sakshi

హైదరాబాద్‌: పవిత్ర రంజాన్‌ పండుగను పురస్కరించుకుని జులై 7 (గురువారం) నాడు ప్రభుత్వ సెలవుగా ఏపీ ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి.

మరిన్ని వార్తలు