శ్రీవారి సేవలో పుదుచ్చేరి సీఎం

20 Sep, 2016 23:54 IST|Sakshi
ఆలయం వద్ద పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తదితరులు
సాక్షి, తిరుమల: పుదుచ్చేరి సీఎం వీ.నారాయణస్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజాము తోమాల సేవలో పాల్గొని  స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌ డెప్యూటీఈవో హరీంద్రనాథ్‌ ఆయనకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
20టీఎంఎల్‌08–
 
మరిన్ని వార్తలు