కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల చెందిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదో తరగతి గ్రాండ్ టెస్ట్–1,–2, ప్రీఫైనల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఎంఈఓ కార్యాలయాల నుంచి తీసుకోవాలని కె.రవీంద్రనాథ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టైటేబుల్, సిలబస్కు సంబంధించిన వివరాలు డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని డీఈఓ పేర్కొన్నారు.