వర్షపు నీటితో రాజోలికి జలకళ

2 Sep, 2016 18:36 IST|Sakshi
వర్షపు నీటితో రాజోలికి జలకళ

రాజుపాళెం:    కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షం నీరంతా మండలంలోని రాజోలి ఆనకట్టకు చేనడంతో జలకళ సంతరించుకుంది. ఆ నీరంతా కుందూనదికి పోతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఆనకట్ట నుంచి కుందూనదికి 3900, కేసీ ప్రధాన కాలువకు 200, కేసీ చాపాడు కాలువకు 160 క్యూసెక్కులు నీరు పోతున్నట్లు కేసీ కెనాల్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు