ఎమ్మెల్యేపై మాజీమంత్రి రామసుబ్బారెడ్డి ఫైర్

1 Jan, 2016 20:28 IST|Sakshi

వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. వియ్యంకుడు కేశవరెడ్డి చేసిన రూ 850 కోట్ల అప్పును తప్పుదోవ పట్టించడానికే ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. వైఎస్ కుటుంబం ద్వారా బతికిన ఆదినారాయణ ఇప్పుడు ఆ కుటుంబానికే వెన్నుపోటు పొడుస్తున్నారని రామసుబ్బారెడ్డి విమర్శించారు.
 

మరిన్ని వార్తలు