తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా రవికుమార్‌

4 Jan, 2017 00:10 IST|Sakshi

కర్నూలు సిటీ: తెలుగు రక్షణ వేదిక  రాష్ట్ర కార్యదర్శిగా రావూరి రవికుమార్‌ ఎన్నికయ్యారు.  ఇటీవల  వేదిక జాతీయ అధ్యక్షుడు పి.హరిక​ృష్ణ తనను ఎంపిక చేసినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తెలుగు భాషా పరిరక్షణ, మాతృ భాషాభివృద్ధికి తెలుగు దేశం పార్టీ అనుబంధంగా ఈవేదిక ఏర​‍్పడినట్లు వెల్లడించారు. మాతృ భాషాపై ప్రజలో చైతన్యం తీసుకువచ్చేందుకు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భాషాభివ​ృద్ధికి క​ృషిచేసే కళాకారులు, కవులకు అవార్డులు అందజేస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు