కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

31 Mar, 2016 08:01 IST|Sakshi

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మీర్జాగూడ వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ఓలారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతులను జహీరాబాద్ మండలం చెరకుపల్లి వాసులుగా గుర్తించారు.

మరిన్ని వార్తలు