దొంగల అరెస్ట్ : వజ్రాలు స్వాధీనం

13 Aug, 2015 12:55 IST|Sakshi

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు ముగ్గురు దొంగలను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అత్యంత విలువైన నగలు, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.  ఆ తర్వాత   డీఎస్పీ స్వర్ణలత విలేకర్ల సమావేశంలో దొంగల వివరాలను తెలిపారు. పట్టుబడిన ముగ్గురు దొంగలు రాకేష్, కృష్ణ, కరుణలు పేరు మోసిన దొంగలని విశదీకరించారు. స్వాధీనం చేసుకున్న నగలు రూ. 20 లక్షల వరకు ఉంటాయని ఆమె తెలిపారు.

>
మరిన్ని వార్తలు