సపక్‌ తక్రా రాష్ట్ర జట్ల ఎంపిక

12 Nov, 2016 02:29 IST|Sakshi
నారాయణపురం (ఉంగుటూరు): అండర్‌–19 సెపక్‌తక్రా రాష్ట్ర జట్టును శుక్రవారం నారాయణపురం బాపిరాజు స్టేడియంలో ఎంపిక చేశారు. బాలుర జట్టు : డి.బీరజు (కడప), కె.నాగశివ (పశ్చిమ), పి.గోవర్ధ¯ŒS (కర్నూల్‌), ఎ¯ŒS.నంద్‌ కుమార్‌(నెల్లూరు), ఎంవీవీఎ¯ŒS సాయి (పశ్చిమ), స్టాండ్‌ బైలుగా కె.వినీత్‌ కుమార్‌ (కర్నూల్‌). బి.నితి¯ŒSరెడ్డి (కడప) ఎంపికయ్యారు.
బాలికల జట్టు : జి.భవాని (కృష్ణా), ఎం.కల్యాణి (పశ్చిమ), వి.మాధవి (నెల్లూరు), ఎస్‌.పద్మ (శ్రీకాకుళం), బి.ఝాన్సీ (శ్రీకాకుళం), స్టాండ్‌ బైలుగా ఎం.యువదీక్షత (పశ్చిమ), ఈ వెంకటలక్ష్మి (పశ్చిమ) ఎంపికైనట్టు అండర్‌–19 ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఐజాక్, జిల్లా  ఒలింపిగ్‌ అసోసియోష¯ŒS కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ చెప్పారు.  
 
మరిన్ని వార్తలు