భక్తిశ్రద్ధలతో సప్తాహం

23 Aug, 2016 22:20 IST|Sakshi
స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీమద్భాగవత సప్తాహాన్ని రెండోరోజైన మంగళవారం కొనసాగించారు. ఉదయం 6 గంటల నుంచే ఆరాధన, సేవాకాలం, అగ్ని ప్రతిష్ఠ, గోపూజ చేశారు. శ్రీమద్భాగవత ప్రవచనం గావించారు. శ్రీసీతారామచంద్ర స్వామివారికి నిత్యకల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ చేసి, కంకణధారణ గావించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
మరిన్ని వార్తలు