టీటీడీకి శివనాడర్‌ రూ.2 కోట్ల విరాళం

9 Feb, 2017 22:33 IST|Sakshi
టీటీడీకి శివనాడర్‌ రూ.2 కోట్ల విరాళం

తిరుమల :
హెచ్‌సీఎల్‌ కంపెనీ ఛైర్మన్ శివనాడర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు డీడీని తిరుమలలో టీటీడీ ఈవో డి. సాంబశివరావుకు అందజేశారు. బర్డ్ ట్రస్ట్కు విరాళం అందించారు.

>
మరిన్ని వార్తలు