తిరుమల : హెచ్సీఎల్ కంపెనీ ఛైర్మన్ శివనాడర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు డీడీని తిరుమలలో టీటీడీ ఈవో డి. సాంబశివరావుకు అందజేశారు. బర్డ్ ట్రస్ట్కు విరాళం అందించారు.