ఇంద్రకీలాద్రిపై టవర్ల ఏర్పాటు

26 Jul, 2016 20:59 IST|Sakshi
ఇంద్రకీలాద్రిపై టవర్ల ఏర్పాటు
సీతానగరం (తాడేపల్లి రూరల్‌) : రానున్న పుష్కరాలను దష్టిలో ఉంచుకుని వివిధ శాఖలకు చెందిన సిగ్నల్స్‌ను త్వరిత గతిన అందేందుకు సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై టవర్లు ఏర్పాటు చేశారు. ఈ టవర్ల వల్ల పోలీసు శాఖకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. పుష్కరనగర్‌లలో, పోలీసు స్టేషన్‌ దగ్గర ఏర్పాటు చేసే కంట్రోల్‌ రూమ్స్‌కు సిగ్నల్స్‌ అందడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందని కమ్యూనికేషన్‌ అధికారులు తెలిపారు. 
మరిన్ని వార్తలు