వెన్నెదొంగతో రియో స్టార్

26 Aug, 2016 00:09 IST|Sakshi
వెన్నెదొంగతో రియో స్టార్

నగరంలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోపికలతో కలిసి వెన్నెదొంగలు బృందావనంలో విహరించారు. గచ్చిబౌలి శాంతిసరోవర్‌ గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో రియో స్టార్‌ పీవీ సింధు పాల్గొంది. చిన్నికృష్ణులను ఎత్తుకుని ముద్దు చేస్తూ ఆమె సందడి చేసింది.

>
మరిన్ని వార్తలు