తనిఖీలకు జాగిలాలూ సై..

19 Aug, 2016 18:35 IST|Sakshi
కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ధరణికోట, ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్‌ల్లో జాగిలాలు, మెటల్‌ డిటెక్టర్‌లతో నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.        – అమరావతి (పట్నంబజారు)
 
 
మరిన్ని వార్తలు