దాబాలపై ఎస్వోటీ పోలీసుల దాడి

4 Apr, 2016 20:07 IST|Sakshi

రంగారెడ్డి: రంగారెడ్డి యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్ సమీపంలో ఉన్న ఓ దాబాలపై సోమవారం ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. దాబాలో పేకాటాడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 27 వేల నగదుతో పాటు 8 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు