హార్వర్డ్‌ యూనివర్సిటీ సదస్సుకు సౌందర్య

28 Jul, 2016 00:12 IST|Sakshi
హన్మకొండ : అమెరికా బోస్టన్‌లోని ప్రపంచ ప్ర ఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో జరగనున్న అకమిడక్‌ సదస్సులో హన్మకొండ వడ్డెపల్లిలోని పింగిళి ప్ర భుత్వ మహిళా కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సౌం దర్య జోసఫ్‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె  ‘జెండర్‌ డిస్‌కోర్స్‌ ఇన్‌ ది నావెల్స్‌ ఆఫ్‌ మార్గరెట్‌ లారెన్స్‌ అండ్‌ అలైక్‌ మన్రో’ అంశంపై పరిశోధన పత్రం సమర్పిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే ఆమె అమెరికా వెళ్లారు. 
మరిన్ని వార్తలు