ఏఆర్‌ ఎస్‌ఐ సతీమణికి రూ. 2 లక్షల చెక్కు పంపిణీ

10 Nov, 2016 23:45 IST|Sakshi

కడప అర్బన్‌  : జిల్లా పోలీసు యంత్రాంగంలో ఏఆర్‌ ఎస్‌ఐగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎస్‌.నాగార్జున నాయక్‌ సతీమణి గీతకు కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ రూ. 2 లక్షల చెక్కును గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. పోలీసు కాంట్రిబ్యూటరీ నిధి నుంచి ఈ డబ్బును ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్కక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ మురళీధర్, ఆర్‌ఐ ఈశ్వర్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు