ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణం

22 Apr, 2016 07:59 IST|Sakshi

దుండిగల్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా దుండిగల్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాలకు చెందిన హాస్టల్ ఉంటున్న అమర్(17) గురువారం రాత్రి తన గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం నిర్వాహకులు గమనించేసరికి చనిపోయి ఉన్నాడు.
విషయం తెలిసి సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు