మంత్రి జూపల్లిని అడ్డుకున్న విద్యార్థి జేఏసీ

9 Jun, 2016 16:35 IST|Sakshi

ప్రొఫెసర్‌ కోదండరాంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో గురువారం మంత్రి కాన్వాయ్‌ని విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. కోదండరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కోదండరాం ప్రభుత్వంపై సందిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు.

 

మరిన్ని వార్తలు