మూడో రోజూ భక్తులకు నిరాశ

3 Oct, 2016 08:19 IST|Sakshi

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామి భక్తుల కోరిక మూడో రోజు కూడా నెరవేరలేదు. ఆకాశం మేఘా వృతమై ఉండటంతో సూర్యభగవానుని కిరణాలు ఆలయంలోని మూలవిరాట్టుపై ప్రసరించలేదు. దీంతో ఆ మహద్ఘట్టాన్ని తిలకించే అవకాశం లేక భక్తులు నిరాశ చెందారు.

 

>
మరిన్ని వార్తలు