పూర్తయిన ‘యోగా’ సెలక్షన్‌

19 Sep, 2016 22:26 IST|Sakshi
పూర్తయిన ‘యోగా’ సెలక్షన్‌
నిజామాబాద్‌ స్పోర్ట్స్‌:
స్కూల్‌ గేమ్స్‌ ఫేడరేషన్‌ జూనియర్‌ కళాశాల అండర్‌–19 విభాగంలో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ సోమవారం ముగిసింది. బాలుర విభాగంలో మనీశ్, బాలాజీ, లక్ష్మణ్, శత్రజ్ఞ, శ్రీకాంత్, బాలికల విభాగంలో ప్రవళిక, నిహారిక, వైష్ణవి, ఏ.వైష్ణవి, నవీన, నందిత ఎంపికయ్యారు. యోగా కేంద్రంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్‌లో క్రీడల నిర్వహణ కార్యదర్శి ఎండీ షకీల్, రాంచందర్, సిద్దిరాములు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు