28లోపు కోర్సు ఫీజు చెల్లించాలి

21 Aug, 2017 21:29 IST|Sakshi

ఎస్కేయూ:

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తున్న వారు ఈ నెల 28 లోపు కోర్సు ఫీజు చెల్లించాలని ఆ విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.వి.రాఘవులు తెలిపారు. సప్లిమెంటరీ విద్యార్థులు కోర్సు, పరీక్ష ఫీజును ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు డిమాండ్‌ డ్రాప్టు రూపంలో చెల్లించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు