ఎద్దు పొడిచి వ్యక్తి మృతి

24 Apr, 2016 10:59 IST|Sakshi

 కన్నబిడ్డల సాకుతున్న ఎద్దు పొడవడంతో.. రైతు మృతిచెందాడు. అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రానికి చెందిన నర్సింహులు ఆదివారం ఉదయం పశువులను మేత కోసం తీసుకెళ్తుండగా.. ఆయన ఎద్దు కొమ్ములతో దాడి చేసింది. దీంతో ఆయన కడుపులో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

 

మరిన్ని వార్తలు