నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి

17 Oct, 2016 18:58 IST|Sakshi

నాగారం మండలం ఈటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ నీళ్ల బకెట్‌లో పడి వర్షిత(2) అనే చిన్నారి మృతిచెందింది. చేతులు కడుక్కోవడానికి చిన్నారి తల్లి బయటకు వెళ్లినపుడు ఈ విషాదం చోటుచేసుకుంది. చిన్నారి మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
 

మరిన్ని వార్తలు