లారీ ఢీకొని వ్యక్తి మృతి

29 Apr, 2016 17:20 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

 

మరిన్ని వార్తలు