సిరిసిల్లలో ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

26 Jul, 2016 16:21 IST|Sakshi

 సిరిసిల్ల మండలకేంద్రంలో పాతిపాక మురళీమోహన్(43) అనే వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు