ఆలయం తొలగించరాదని రాస్తారోకో

8 Aug, 2016 17:26 IST|Sakshi

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెమ్‌మోడి పుష్కర ఘాట్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించరాదని పేర్కొంటూ పెన్‌మోడి గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. పెన్‌మోడి- పులిగడ్డ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రజల ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

 

మరిన్ని వార్తలు