వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీలోకి ముగ్గురు

3 Sep, 2016 23:50 IST|Sakshi

అనంతపురం టౌన్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన డీఎస్‌ కేశవరెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా, పి.విజయభాస్కర్‌రెడ్డి, వై.శ్రీధర్‌రెడ్డిలను రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీలుగా నియమించారు.

మరిన్ని వార్తలు