నేడు సమాచార హక్కు చట్టంపై సదస్సు

11 Sep, 2016 00:24 IST|Sakshi
ఏలూరు సిటీ: సమాచార హక్కు చట్టంపై ఆదివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి ములగయ్య తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.నర్సింహమూర్తి, నగర కమిషనర్‌ వై.సాయి శ్రీకాంత్‌ హాజరవుతారని పేర్కొన్నారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు