క్రీడలతో మానసికోల్లాసం

15 Aug, 2016 23:44 IST|Sakshi
క్రీడలతో మానసికోల్లాసం
నాంపల్లి : క్రీడల వల్ల మానసీకోల్లాసం కలుగుతుందని నాంపల్లి జెడ్పీటీసీ శ్వేతారవీంధర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తాజ్‌ చికెన్‌ సెంటర్‌ యజమాని క్రీడాకారులకు రూ.6వేలు విలువ కలిగిన దుస్తువుల పంపిణీలో పాల్గొన్నారు. విద్యార్థులు  క్రీడాలపై అసక్తి పెంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతాకాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో తాజ్‌ చికెన్‌ సెంటర్‌ యజమాని ఎండీ చోటుబాయి, నరేంధర్‌రావు, బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, సంగెపు గణేశ్, యాదయ్య, భిక్షం, నాంపల్లి రమేష్, నరేష్, శంకర్, తదితరులున్నారు.
 
మరిన్ని వార్తలు