నేడు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సదస్సు

2 Feb, 2017 23:33 IST|Sakshi

ఎస్కేయూ : వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సీడీసీ డీన్‌   కే. లక్ష్మిదేవి తెలిపారు. ఎలక్ట్రానికల్లీ డిస్ట్రిబ్యూటెడ్‌ ఎగ్జామినేషన్స్‌ పేపర్‌ ( ఈడీఈపీ) విధానం అమలు చేసే విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు.

మరిన్ని వార్తలు