నేడు ‘సాక్షి చైతన్య పథం’

20 Sep, 2016 23:57 IST|Sakshi
  • ప్రత్యేక హోదా.. ఏపీ హక్కుపై
  •  
    సమయం : బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు
    వేదిక :  రాజమహేంద్రవరంలోని 
    గంటా గనిరాజు కల్యాణ మండపం, 
    మున్సిపల్‌ స్టేడియం వెనుక
     విషయం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంపై  ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో చైతన్య పథం కార్యక్రమం జరగనుంది. ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే ఈ చర్చా వేదికలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆకాంక్షించే వారంతా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
     
మరిన్ని వార్తలు