నేడు కళాశాలల బంద్‌

5 Aug, 2016 00:34 IST|Sakshi
దేవరకొండ : ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన ప్రభుత్వ, ప్రై వేట్‌ కళాశాలల బంద్‌కు సహకరించాలని ఆ సంఘం  నియోజకవర్గ ఇన్‌చార్జి కంబాలపల్లి వెంకటయ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. 
 
మరిన్ని వార్తలు