రేపు ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌

25 Aug, 2016 00:32 IST|Sakshi
విద్యారణ్యపురి : వరంగల్‌ డివిజన్‌లో ఇన్‌సె్పౖర్‌ అవార్డుకు ఎంపికైన అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు శుక్రవారం కాజీపేటలోని బిషప్‌ బెరట్టా స్కూల్‌ లో ఓరియంటేషన్‌ నిర్వహించనున్నట్లు డీఈఓ పి.రాజీవ్‌ తెలిపారు. ఉదయం 9–30 గంటల నుంచి జరిగే కార్యక్రమానికి ఆయా విద్యార్థులు, గైడ్‌ టీచర్లను పంపాలని హెచ్‌ఎంల ను ఆయన ఆదేశించారు.
 
మరిన్ని వార్తలు