రేపు ‘సదరం’ శిబిరానికి సెలవు

31 Aug, 2017 21:44 IST|Sakshi

అనంతపురం టౌన్‌: వైకల్య ధ్రువీకరణ పరీక్ష, సర్టిఫికెట్ల జారీకి సంబంధించి అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నిర్వహించే సదరం శిబిరం శనివారం ఉండదని సదరం ఇన్‌చార్జ్‌ లలిత తెలిపారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వైద్య పరీక్షల కోసం వచ్చే వారు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.

మరిన్ని వార్తలు