పద్మావతి ఘాట్లో చక్రస్నానం

23 Aug, 2016 10:50 IST|Sakshi
విజయవాడ: కృష్ణ పుష్కరాల ముగింపు సందర్భంగా విజయవాడ పద్మావతి ఘాట్లో టీటీడీ ఆధ్వర్యంలో చక్రస్నానం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు హాజరయ్యారు.
మరిన్ని వార్తలు