మండల కేంద్రమైన పాణ్యంలోని అయ్యపురెడ్డి కాలనీకి చెందిన జిన్ను రజాక్కు చెందిన బర్రె శనివారం వింత లేగ దూడ జన్మించింది. దూడకు రెండు తలలు ఉన్నాయి. పుట్టిన లేగ దూడ కోద్ది సేపటికే మృతి చెందింది. కోన్ని గంటలపాటు ఆ బర్రె దూడ వద్దకు ఎవరిని రానివ్వలేదు. సమాచారం తెలుసుకున్న పాణ్యం పశువైధ్యాధికారి సకారం చనిపోయిన లేగ దూడను పరిశీలించారు. రజాక్కు మూడు బర్రెలు ఉన్నాయి.