త్రీడీ స్కానర్తో ఏటీఎం చోరీ చేస్తూ..

6 Oct, 2016 11:34 IST|Sakshi
త్రీడీ స్కానర్తో ఏటీఎం చోరీ చేస్తూ..

బంజారాహిల్స్‌: శ్రీనగర్‌కాలనీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏటీఎంలోని డాటాను దొంగిలించేందుకు యత్నిస్తూ ఇద్దరు ఉన్నత విద్యావంతులు పోలీసులకు చిక్కారు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం...  విజయవాడ గాయత్రినగర్‌కు చెందిన యండ్రపల్లి ఆదిత్య(24) బీబీఏ.., విజయవాడ నెహ్రూనగర్‌కు చెందిన తెల్లా సతీష్‌(29) బీటెక్‌ పూర్తి చేశారు.