ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి

25 Mar, 2016 08:27 IST|Sakshi

పూడూరు: రంగారెడ్డి జిల్లా పూడూరు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బి.చంద్రయ్య, షౌకత్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై పూడూరు నుంచి వికారాబాద్ వెళుతూ ఆగి ఉన్న ట్యాంకర్ లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్ర గాయాలపాలై మృతి చెందారు.

మరిన్ని వార్తలు