చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది. కేఎంఎం కళాశాల సమీపంలో కూంబింగ్ నిర్వహించిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. శుక్రవారం ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.