హోరాహోరీగా బిలియర్డ్స్‌ పోటీలు

24 Feb, 2017 22:31 IST|Sakshi
హోరాహోరీగా బిలియర్డ్స్‌ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ : ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌-2017 టోర్నమెంట్‌లో భాగంగా రెండోరోజు శుక్రవారం పోటీలు హోరాహోరీగా జరిగాయి. రెండు రాష్ట్రాల నుంచి 28 మంది క్రీడాకారులు పోటీల్లో తలపడుతున్నారు.  గురు,శుక్రవారాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు శనివారం ఫైనల్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకుడు సుబ్బారావు తెలిపారు. 
మరిన్ని వార్తలు