కర్నూలు(సిటీ): ఉగాది పండుగ సందర్భంగా స్కూళ్లకు ఈనెల 29న సెలవు ప్రకటించినట్లు డీఈఓ తాహెరా సుల్తానా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న ప్రధానోపాధ్యాయులందరూ అన్ని స్కూళ్లకు పని దినాలుగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.