అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఆదివారం ఓ దుండగుడు వీరంగం సృష్టంచాడు. రెండు ఇళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.