వేంకటేశ్వరాలయం హుండీ లెక్కింపు

10 Jan, 2017 23:54 IST|Sakshi

అనంతపురం కల్చరల్‌ : హౌసింగ్‌బోర్డులోని  శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం హుండీని మంగళవారం సాయంత్రం లెక్కించారు. రూ.1,24,835 ఆదాయం వచ్చినట్టు నిర్వాహకులు క్రిష్ణమూర్తి తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి హుండీ ఆదాయం పెరగడం ఆనందంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు