ఆర్టీఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు

30 Jul, 2016 19:45 IST|Sakshi

సిద్దిపేట(మెదక్): మెదక్ జిల్లా సిద్దిపేట రవాణాశాఖ అధికారి ప్రాంతీయ కార్యాలయంపై శనివారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు బ్రోకర్ల వద్ద నుంచి రూ.93వేలు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు