కనగర్తిలో బావి కూలి రైతు మృతి

29 Jul, 2016 16:34 IST|Sakshi

కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లా రెడ్డి(45) అనే రైతు ప్రమాదవశాత్తూ బావి కూలి మట్టిపెళ్లలు మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బావి లోపల ఉన్న మోటారును రిపేరు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.

 

మరిన్ని వార్తలు