-

నిప్పంటించుకున్న యువతి మృతి

12 Dec, 2016 13:54 IST|Sakshi

కదిరి టౌన్‌ : మతిస్థిమితం సరిగాలేక ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్లచెరువు మండలం ఓరువాయికి చెందిన నారాయణమ్మ (30) ఆదివారం మృతిచెందింది. ఆరు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణం కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు