మహిళలు ఆర్థికంగా ఎదగాలి

20 Jul, 2016 00:05 IST|Sakshi

పాములపాడు(వేములపల్లి) : మహిళలు పొదుపు చేసుకోని ఆర్థికంగా ఎదగాలని ఏపీజీవీబీ మేనేజర్లు వెంకటేశ్వర్‌రావు, సత్యనారాయణ  అన్నారు. మంగళవారం పాములపాడు గ్రామీణ వికాస బ్యాంకులో మహిళ సంఘాలకు జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చే పావలా వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజశేఖర్, సంఘాల మహిళలు వీరమళ్లు, మమత, గౌసు, సైదులు, ఉపేందర్, సతీష్‌ తదితరులున్నారు.
 

మరిన్ని వార్తలు