యువరైతు ఆత్మహత్య

29 Aug, 2016 20:09 IST|Sakshi

ఎల్కతుర్తి (కరీంనగర్ జిల్లా) : ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలో సోమవారం పెండ్యాల దేవేందర్(26) అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు